info.manatemples@mail.com

+91 9866933582



ప్రతి ఒక్కరూ తప్పకుండ రథ సప్తమి రోజు పటించాల్సిన స్తోత్రం

"సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర
సప్తార్క వర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ 2"
అన్న ఈ శ్లోకమును రథసప్తమి రోజున పఠించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రథసప్తమి పుణ్యకాలమున అందరూ విధిగా పై శ్లోకమును పఠిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వాసం.